ఎందుకు సచ్చిపోతున్నామో తెలియని దౌర్భాగ్య పరిస్థితి


                                              ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి  ఒక సంవత్సరం ముందు అంతుచిక్కని ఒక మారు మూల గిరిజన కుగ్రామంలో పుట్టిన(1946) ఒక తల్లి దుస్థితి 21 వ శతాబ్దం రెండో దశకం చివరి నాళ్లలో ఎలావుందో చెప్పడానికి నేడు (08/08/2020) నేను చూసిన సంఘటనే నిలువెత్తు నిదర్శనం.  



నేటికీ 74 సంవత్సరాళ్ల వయసులో ఇంటి గడప కూడా దాటలేని ఒక పండు ముసలి తల్లి ఇంటివద్దకు అనుకోకుండా ఒక రోజు కొద్దీ మంది ఉద్యోగస్తులు వచ్చి తనతో మాట్లాడి..... అసలు  తాను ఇంతక ముందు ఎన్నడూ చూడని... కనీసం ఊహించని కొన్ని పరికరాలని తన ముందు పెట్టి తనని పరీక్షిస్తున్నాం  అని  చెబితే అంతవరకూ మాట్లాడిన ఆవిడ కూడా ఒక్కసారిగా బిక్కుమని పొయిన్ది. 

Comments

Popular Posts